స్వామి సతీష్ దిశ దినకర్మకు హాజరైన ఆర్యవైశ్య ప్రముఖులు మధిర రూరల్

Published: Tuesday August 23, 2022
ఆగస్టు 22ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడుప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నిర్వాహకులు స్వామి సతీష్  దశదినకర్మ పలువురు ప్రముఖులు హాజరైచిత్రపటానిపూలమాలు వేసి ఘనంగా  నివాళులర్పించినపలువురు  ప్రముఖులు ఆర్యవైశ్యలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి సతీష్ మంచికి మారుపేరు అతను అనేక సేవా కార్యక్రమాలు అనేక మందితో ప్రజలతోమంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు తను ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబానికి మేము ఎప్పుడు అండగా మాలో మా మనిషి లేడని అనుకోవట్లేదని వారు తెలిపారుఈ కార్యక్రమంలో వర్తకసంఘం చైర్మన్  శ్రీ వేముల తిరుపతిరావు  శ్రీ వాసవి కన్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ చైర్మన్ కపిలవాయి జగన్మోహన్ రావు  తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ నరసింహారావు  డోకుపర్తి సత్యం బాబు  శీలం సత్య వరప్రసాద్  యార్లగడ్డ రమేష్  తూములూరి ఉపేందర్ రావు  కొల్ల రామకృష్ణ  వెచ్చ శ్రీనివాస్ రావు  కేతపల్లి రాజశేఖర్  ఊటుకూరు రవికుమార్  మరియు మిత్రులు బంధువులు ఘనంగా నివాళులర్పించారు