జాబ్ మేళాలో పదిహేను మందికి అవకాశం

Published: Wednesday May 18, 2022

జన్నారం రూరల్, మే 17, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జాబ్ మేళా లో దాదాపు నలభై మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కావడం జరిగింది,  అపోలో ఫార్మసీ, రేడియంట్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ యొక్క హెచ్ ఆర్ మేనేజర్ పాల్గొని జరిపాడని ఇందులో పదిమంది నిరుద్యోగ యువతీ యువకులు అపోలో ఫార్మసీకి ఎంపిక కావడం జరిగిందని, అదేవిధంగా రేడియంట్ ఎలక్ట్రానిక్ కి ఐదుగురు సెలెక్ట్ కావడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అపాలో  ఎచ్అర్ రఘుపతి, రేడింట్ ఎలక్ట్రానిక్స్ ఎచ్అర్ తిరుపతి,  జాబ్స్ డిస్ట్రిక్ట్  జేడిఎం మేనేజర్ నాగభూషణం, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జన్నారం రూరల్, మే 17, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జాబ్ మేళా లో దాదాపు నలభై మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కావడం జరిగింది,  అపోలో ఫార్మసీ, రేడియంట్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ యొక్క హెచ్ ఆర్ మేనేజర్ పాల్గొని జరిపాడని ఇందులో పదిమంది నిరుద్యోగ యువతీ యువకులు అపోలో ఫార్మసీకి ఎంపిక కావడం జరిగిందని, అదేవిధంగా రేడియంట్ ఎలక్ట్రానిక్ కి ఐదుగురు సెలెక్ట్ కావడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అపాలో  ఎచ్అర్ రఘుపతి, రేడింట్ ఎలక్ట్రానిక్స్ ఎచ్అర్ తిరుపతి,  జాబ్స్ డిస్ట్రిక్ట్  జేడిఎం మేనేజర్ నాగభూషణం, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.