ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Thursday August 04, 2022
దళిత బంధు పథకంలో సెంట్రింగ్ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే* 
 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన కొండ్రు ప్రభు కు మంజూరైన సెంట్రింగ్ మెటీరియల్స్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు లో భాగంగా లబ్ధిదారులకు సెంట్రింగ్ మెటీరియల్ ఒక్కొక్కరికి ఒక విధంగా అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని  రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నాడని ఇందులో భాగంగా మన నియోజకవర్గానికి దళిత బంధువులు రావడం హార్షం వ్యక్తం చేశారు లబ్ధిదారుడు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలియజేసిన కొండ్రు ప్రభు  కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మంచాల్ మండల్ ఎంపీపీ నర్మదా లచ్చిరాం నాయక్,. మండల పార్టీ అధ్యక్షుడు చిలకల బుగ్గ రాములు, కౌన్సిలర్ మాచర్ల సునీత రవీందర్, మంద సుధాకర్, నల్లబోల్ మమత శ్రీనివాస్ రెడ్డి, జెర్కొని బాలరాజ్, యువజన విభాగ అధ్యక్షుడు జర్కోని రాజు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area