వీఆర్ ఏ ల నిరవధిక సమ్మే 52రోజులకు చేరుకున్న పట్టించుకోని ప్రభుత్వం

Published: Thursday September 15, 2022

52వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా ఇబ్రహీంపట్నం సంతలో రోజు బిక్షటన చేసి నిరసన తెలిపిన ఇబ్రహీంపట్నం మండల్ వి ఆర్ ఏ లు ఇట్టి కారిక్రమములో ఇబ్రహీంపట్నం డివిజన్ వి ఆర్ ఏ జె ఏ సి చైర్మన్ బుధ్ రాజేష్ మాట్లాడుతూ ఇప్పటికైనా సి ఎం కె సి ఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాము. అన్నారు మాకు కావలసినది హామీలు కాదు జి ఓ కావాలని కిరారి ఇట్టి కారిక్రమములో మండల్ అధ్యక్షులు చీమల కర్ణేశ్వర్. ఉప అధ్యక్షులు వడాల ఇబ్రహీం.బట్టి యాదగిరి.యాంకర్ల విష్ణు.కొమ్ము భాస్కర్ . దీప.పద్మ. సునీత.పద్మ . శివకుమార్.అండాలు. లింగస్వామి. రాజేందర్ మరియు మండల్ వి ఆర్ ఏ లు పాల్గొన్నారు.