ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి *మునుగోడులో నియోజకవర్గం లో జోరుగా ప్రచారం లో

Published: Wednesday November 02, 2022

మునోగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో అజిలాపూరం గ్రామంలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించలని ఇంటింటికి తిరిగి బొట్టు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అల్వల్ వెంకట్ రెడ్డి  ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి  సీనియర్ నాయకులు బర్ల జగదీశ్ యాదవ్  మరియు కౌన్సిలర్ లు నల్లబోలు మమత  అల్వల్ జ్యోతి  కసరమోని  పద్మ  నీలం శ్వేత  యాచారం సుజాత  ముత్యాల లక్ష్మి ప్రసన్న  కొండ్రు శ్రీలత  బర్ల మంగ  భర్తకి జగన్ జర్కొని బాలరాజ్,  మంద సుధాకర్,  ఎండీ సుల్తాన్, ముఖ్య నాయకులు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి,  కసరమోని మల్లేష్ యాదవ్,  ముత్యాల చిన్న,  కొండ్రు రాంబాబు,  యాచారం రవీందర్,  పాల్గొన్నారు.