కొండల్ రావు పెద్దకర్మకు హాజరైన భట్టి
Published: Tuesday March 09, 2021
మధిర మార్చి 08 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మండలం దేశినేని పాలెం గ్రామం లో, భ్రుగుమండల.కొండల్ రావు గారి. పెద్దకర్మ కు హాజరై నివాళులర్పిస్తున్న, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి. అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని విక్రమార్క గారు, మరియు. మధిర మండల కాంగ్రెస్ అధ్యక్షులు. సూరం శెట్టి కిషోర్. ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు. దా రా బాలరాజు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు. తూమాటి నవీన్ రెడ్డి. ఎంపీటీసీ. ఆవుల తులసమ్మ. సైదాల్లి పురం సర్పంచ్. పులి బండ్ల చిట్టిబాబు. ఆవుల కిరణ్. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు. అద్దంకి రవి, సేవాదళ్ మండల అధ్యక్షులు ఆదూరు శ్రీనివాస్. గ్రామ ఉపసర్పంచ్ పరిటాల. రామకృష్ణ . ఆవుల శ్రీనివాస్. సొర వీరభద్రం మైలవరం చక్రి.. తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు
Share this on your social network: