ఐకెపి సెంటర్లను పరిశీలించిన అధికారులు...

Published: Thursday May 20, 2021
సారంగాపూర్, మే 19 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి శివాజి అర్పపల్లి స్కూల్ గొల్లవాడ వరిదాన్యం ఐకెపి సెంటర్లను సందర్శించారు. అనంతరం రోజువారీ నమోదు పుస్తకాన్ని పరిశీలించి అన్ని సెంటర్లలో కూడ తూకాన్ని వేగవంతం చేసి వారం రోజుల్లో సెంటర్లును మూసివేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లయ్య సర్పంచ్ కొండ శ్రీలత ఏపీఎం సీసీలు ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.