ఎర్రుపాలెం నూతన ఎస్సై ని కలిసిన సొసైటీ చైర్మన్....

Published: Saturday November 20, 2021
ఎర్రుపాలెం నవంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలంలో నూతన ఎస్ఐగా వచ్చిన మేడా ప్రసాద్ ను పెద్ద గోపారం సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శీలం అక్క రెడ్డి మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలం నూతన ఎస్ఐగా వచ్చిన మేడా ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు.