జడ్చర్ల నియోజకవర్గం టీపీసీసీ స్వయంకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి భూమి పూజా కార్యక్రమం,

Published: Thursday October 06, 2022

(నవాబు పేట్ :5) ప్రజా పాలన ప్రతినిధి.   జడ్చర్ల నియోజకవర్గం టీపీసీసీ స్వయంకర్త జనంపల్లి  అనిరుద్ రెడ్డి , ఈరోజు ఉదయం సొంతం నివాసనం కోసం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని కార్యకర్తలు  నెక్కొండ గ్రామం బైండ్ల విజయ్ , విలేజ్ ప్రెసిడెంట్, నవాబు పేట్ మండల్ కోస్గి రాజు , హమీద్ , అంజి. వివిధ మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు భూమి పూజలో పాల్గొన్నారు పూజా కార్యక్రమానికి విజయవంతం చేశారు