సీసీ రోడ్ల గుంతలను పూడిపించిన కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి
Published: Saturday December 10, 2022
మేడిపల్లి, డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో
ఏర్పడిన సీసీ రోడ్ల గుంతలను స్థానిక కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి రెడీ మిక్స్ మిషన్తో గుంతలను పూడ్చి వేయించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, మహేష్ మరియు రవి పాల్గొన్నారు.
Share this on your social network: