బాధిత కుటుంబంలో పరామర్శించిన రమేష్ రాథోడ్

Published: Saturday January 21, 2023

 జన్నారం, జనవరి 20, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడా  గ్రామానికి చెందిన అల్లం మల్లయ్య రోడ్డుప్రమాదంలో ఇటీవల మరణించిన సంగతీ తెలిసుకున్న శుక్రవారం ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ జన్నారం బీజేపీ నాయకులతో కలిసి బాధిత కుటుంబంలో  పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కోంతం శంకరయ్య, మధుసూధన్ ఎస్టి మొర్చ జిల్లా అధ్యక్షులు అజ్మీరా బద్రి నాయక్,ఉప్పు శేకర్,కిసాన్ మొర్చ మండల అధ్యక్షులు బెడద గోపాల్,బూత్ అధ్యక్షులు వేయికండ్ల రవి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పవన్,బీజేపీ నాయకులు శివలింగం, బూరగడ్డ జగన్ మరియు బీజేపీ కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది