Share this on your social network:
Published: Tuesday February 09, 2021
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కిషన్ ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో సమావేశమైన ఆయన కోవిడ్ నిబంధనలు పాటించి విద్యార్థులకు బోధన చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ చంద్రకళ పాల్గొన్నారు
Share this on your social network: