ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

Published: Tuesday October 25, 2022

శంకరపట్నం అక్టోబర్ 23 ప్రజాపాలన:
T 2౦ ప్రపంచకప్ లో భాగంగా ఈ రోజు అత్యంత ఉత్కంఠ  భరితంగా సాగిన మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్  ఫై బారత్  4 వికెట్ల తేడాతో గెలుపొందిన సందర్భంగా కేశవపట్నం కు చెందిన ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రం లోని అంబెడ్కర్ విగ్రహం వద్ద బాణా సంచా పేల్చి యువకులు సంబరాలు చేసుకున్నారు .ఈ  కార్యక్రమంలో ఎంపీటీసీ ఏనుగుల అనిల్ ,ఆదర్శ యూత్ అధ్యక్షుడు బొంగొనిఅభిలాష్ ,సుధీర్ ,మధు ,శివ ,తదితరులు పాల్గొన్నారు