ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

Published: Friday October 29, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తెరాస రాష్ట్ర యువనాయకులు మంచి రెడ్డి  ప్రశాంత్ కుమార్ రెడ్డి (Bunty anna) గారి సహకారంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 17వ వార్డుకి చెందిన బొడ్డు సత్తయ్య(కథల సత్తయ్య) గారికి 16,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును అందజేసిన జిల్లా నాయకులు TRSV & బంటి యూత్ ఫోర్స్ ఆధ్యక్షులు మడుపు శివసాయి కిరణ్ SKR_TRSV 17వ వార్డు అధ్యక్షులు బస్వాపురం క్రిష్ణ, తెల్జజురీ బాల్ రాజ్, చింతం రాజేందర్, ముత్యాల లింగస్వామి, హనుమంతు నరసింహ. ఈ కార్యక్రమంలో, మడుపు నాగరాజు, నవీన్, శ్రీనివాస్ అనిల్ నిఖిల్ శ్రికేష్ శివ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.