టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో పాల్గొనడానికి తరలి వెళ్లిన పీర్జాదిగూడ మేయర్లు కార్పొరేటర్లు నా
Published: Tuesday October 26, 2021
మేడిపల్లి, అక్టోబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళ వార్షికోత్సవం సందర్భంగా మాధాపూర్ హైటెక్స్ లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొనడానికి తరలి వెళ్ళిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు దొంతిరి హరీ శంకర్ రెడ్డి, కౌడే పోచయ్య, కొల్లూరు మహేష్, కో ఆప్షన్ సభ్యులు చిలమూల జగదీశ్వర్ రెడ్డి, నాయకులు పప్పుల అంజిరెడ్డి, మాడుగుల చంద్రారెడ్డి, బండి సతీష్ గౌడ్, యాచారం మహేష్, అల్వాల దేవేందర్ గౌడ్, బోడిగె కృష్ణ గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు వెళ్లారు.
Share this on your social network: