సైబర్ నేరాలు పై అవగాహన శంకరపట్నం నవంబర్ 02 ప్రజాపాలన ప్రతినిధి:
Published: Thursday November 03, 2022
శంకరపట్నం మండల కేంద్రంలో ఈరోజు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించుటకై కేశపట్నం పోలీసు వారు ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమాన్ని కేశపట్నంలో నిర్వహించినారు . ఇట్టి కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ బి జనార్ధన్ మరియు స్థానిక ఎస్సై దేశ్ చంద్రశేఖర్ హాజరై సైబర్ నేరాల పట్ల ఆన్లైన్ మోసాలకు గాని, బ్యాంక్ ఫ్రాడ్ంగానే, ఓటిపి ఫ్రోడింగ్ వంటి తదితర ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కల్పిస్తూ మరియు వాటిని ఎలా నివారించాలో, సైబర్ నేరాల పట్ల పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Share this on your social network: