బోడియా తండాలో సీతారామస్వామి గుడి శంకుస్థాపనలో పాల్గొన్న ఇంటురి శేఖర్ ..

Published: Tuesday March 29, 2022
పాలేరు మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : కూసుమంచి మండలం బోడియా తండాలో సీతారామస్వామి గుడి శంకుస్థాపన సీతారామస్వామి గుడి శంకుస్థాపన చేసిన డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, బానోత్ శ్రీనివాస్,  మరియు ఘనస్వాగతం పలికిన బోడియాతండా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ వెంకన్న MPTC స్వాతి- హరి నాయక్ తండావాసులు నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.