సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

Published: Saturday December 11, 2021
వికారాబాద్ బ్యూరో 10 డిసెంబర్ ప్రజాపాలన : శుక్రవారం ధారూర్ మండల పరిధిలోని అవుసుపల్లి గ్రామానికి చెందిన పి.మల్లేశంకు సంబందించిన ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 3,50,000/- చెక్కును అందచేసిన చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య.