ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ*

Published: Saturday July 16, 2022
మంచిర్యాల టౌన్, జూలై 15, ప్రజాపాలన : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ
శుక్రవారం రోజు మధ్యాహ్నం పూట మంచిర్యాల మున్సిపల్ లోని ఏన్ టి ఆర్ నగర్ 7వ వార్డ్ లోకి వరద నీరు వచ్చి చేరడంతో  ఆ వార్డ్ ప్రజలకు అక్కడి వారికి మంచిర్యాల  రెడ్ క్రాస్ సొసైటీ  జిల్లా శాఖ తరుపున 250మంది కి మధ్యాహ్నాం భోజనం  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్, కోశాధికారి పడాల రవీందర్, కమిటీ  మెంబర్ సత్యాపల్ రెడ్డి, నాగేందర్, యూత్ రెడ్ క్రాస్ సభ్యులు మనోహర్, సాయి, ప్రశాంత్, కిరణ్,  షకీర్ , షకీల్ తదితరులు పాల్గొన్నారు.