జయరాని ఉన్నత పాఠశాల విద్యార్థిని జవహర్ నవోదయ కు ఎంపిక

Published: Wednesday June 15, 2022
జన్నారం రూరల్, జున్ 14, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రములోని జయరాని ఉన్నత పాఠశాలకు చెందిన కండ్లే అక్షిత తోమ్మిదవ తరగతి నవోదయ ఎంపికై నట్లు పాఠశాల ఎచ్ఎమ్ మదుసూదన్ అన్నారు, మంగళవారం మాట్లాడుతూ నవోదయ ఎంపిక కోసం ధరఖాస్తులు కోరగా ధరఖాస్తు చేసుకున్న అక్షిత పరీక్షల్లో ప్రతిభ కనబరచి సిటు సాధించినట్లు అయన తెలిపారు,  ఈ సందర్భంగా అక్షితను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
 
 
 
Attachments area