మానవత్వం చాటిన ఎస్సై అశోక్ కుమార్
Published: Friday February 19, 2021
పాలేరు ఫిబ్రవరి 18 ప్రజాపాలన: నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం కు చెందిన పసుపులేటి రాజశేఖర్ ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందగా వారికి ఏలాంటి అదరువు లేకపోవటంతో మానవత్వంతో స్పందించి నేలకొండపల్లి ఎస్సై జి. అశోక్ కుమార్, వారి కుటుంబ సభ్యులకి 10 వేల రూపాయల ఆర్థికసహాయం అందించారు. పసుపులేటి రాజశేఖర్ వారి కుటుంబానికి ఎటువంటి ఆధారం లేనందువలన కొంతలో కొంత తన వంతు సహాయంగా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన నేలకొండపల్లి సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్
Share this on your social network: