పలు శుభకార్యాల్లో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు

Published: Saturday October 08, 2022
మధిర రూరల్ అక్టోబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గం పరిధిలో పలు శుభకార్యాలు పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు కెవిఆర్ హాస్పిటల్ అధినేత కోటా రాంబాబు పాల్గొని  మున్సిపాలిటీ పరిథిలో హనుమాన్ కాలనీ నందు కంభంపాటి శ్రీనివాస్, శ్రీలత ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో వెంపటి సందీప్ కుమారుడు విశాల్ అన్నప్రాసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ నిండు  నూరేళ్ల ఆయుష్ తో  ఉండాలని వధూవరులను శుభాకాంక్షలు తెలుపు ఆ చిన్నారి ఆశీర్వదించి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు