కంటి వెలుగు ప్రారంభోత్సవం

Published: Tuesday April 04, 2023
చేవెళ్ల:(ప్రజాపాలన)
 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో కంటి వెలుగు ప్రారంభోత్సవం కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం గుప్తా మాట్లాడుతూ దామరగిద్ద గ్రామానికి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. వార్డు సభ్యులు. మెడికల్ సిబ్బంది.రెవెన్యూ సిబ్బంది. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.