తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి పాత తాండూరులోనిజం సాయఉరుసు లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సి
Published: Thursday July 21, 2022
తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి పాత తాండూరులోనిజం సాయఉరుసు లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ స్వప్న పాల్గొన్నారు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయించడం గొప్పవిషయం అని అక్కడి ప్రజలు మహేందర్రెడ్డి ని వేడుకున్నారు అదేవిధంగా తాండూరులో మైనార్టీ గురుకుల పాఠశాల నిర్మాణం జరిగి పొందడం సంతోషకరమని అన్నారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Share this on your social network: