న్యూస్ 3 రెండు ఫొటోస్ పెట్టండి సార్

Published: Thursday June 30, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 29 ప్రజాపాలన ప్రతినిధి

తులేకలాన్ గ్రామంలో  క్రీడా ప్రాంగణం ఏర్పాటులో భాగంగా స్థల పరిశీలన చేసిన ఎంపీడీవో క్రాంతి కిరణ్*

ఇబ్రహీంపట్నం మండల్ పరిధిలో తులే కలన్  గ్రామంలో పనులు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ నర్సరీ 
మరియు పల్లె ప్రకృతి వనo సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుక యాదగిరి మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో  గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని యాదగిరి అన్నారు , ఎంపీటీసీ నాగమణి ఎంపిడిఓ క్రాంతి కిరణ్  , ఉప సర్పంచ్ రాజిరెడ్డి ,  ఏపీఓ లలిత మరియు వార్డు సభ్యులు నగేష్ , కృష్ణ మరియు గ్రామ పాలకవర్గం మరియు పంచాయితీ సెక్రటరీ సాయి కుమార్ మరియు గ్రామ సిబ్బంది పాల్గొనడం జరిగింది.