కేశవపట్నంలో దంచి కొట్టిన వర్షం

Published: Monday October 17, 2022

శంకరపట్నం అక్టోబర్ 16 ప్రజాపాలన : శంకరపట్నం మండలంలో ఆదివారం బారి గా వర్షం కురిసింది. మండలం లోని కేశవపట్నం ముత్తారం వంకాయగూడెం అంబలపూర్ కరీంపేట్ మక్త మరియు పలుగ్రామాల్లో కురిసిన వర్షాలకు పంటపొలాలు నేలకోరిగాయి ఆరుగాలం కష్టపడి పండించిన వారి దాన్యం కల్లాలా లో  తడిసి ముద్దయ్యింది. తడిసిన దాన్యం తో ఎక్కడికి వెళ్లి విక్రయించిన దాన్నీ కొనే పరిస్థితి లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రబుత్వం చోరవ చూపి త్తడిసిన దాన్యం ను మార్కెట్ కేంద్రంలో కోనెలగా అదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు