రంగిశెట్టి సామ్రాజ్యం సేవలు మరువలేనివి

Published: Wednesday March 23, 2022

మున్నూరు కాపు సభ్యులు అఖిలపక్ష నాయకులు

మధిర మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం దేశినేని పాలెం గ్రామం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆత్మ కమిటీ చైర్మన్ వారి నిన్న రాత్రి తల్లి సామ్రాజ్యం మృతి మున్నూరు కాపు సంఘం అఖిలపక్ష నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు రంగిశెట్టి సామ్రాజ్యం సేవలు మరువలేనివని అఖిలపక్ష నాయకులు మున్నూరు కాపు సభ్యులు నాయకులు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ పేర్కొన్నారు. మంగళవారం దేశినేనిపాలెం గ్రామంలో సామ్రాజ్యం పార్థివదేహానికి ఆయన ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు టిఆర్ఎస్ నాయకులు జయకర్ లత లలిత వెంకన్న చావా వేణు నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీరారెడ్డి వాసంశెట్టి కోటేశ్వరరావు కోటేశ్వరరావు సేలం వెంకట రెడ్డి మార్కెట్ నాగేశ్వరావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు రావూరు శ్రీను దొండపాటి వెంకటేశ్వరరావు పలువురు సర్పంచులు కౌన్సిలర్లు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కొంగర మురళి ప్రముఖ వ్యాపారి ఈదర సుబ్బారావు మల్లాది వాసు కోటా రాంబాబు నాగేశ్వరావు అప్పారావు కోటేశ్వరరావు ఆళ్ళ కృష్ణ శ్రీనివాస్ సూరి వాసిరెడ్డి రామనాథం కృష్ణ ప్రసాద్ వెంకటనారాయణ మోహన్ రావు సంగయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ బాలరాజు చిట్టిబాబు రామారావు ఉద్దండుడు జీవి వి.రామకృష్ణ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ పలువురు నాయకులు ఫోన్ ద్వారా కోటేశ్వరరావు  కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు అన్ని పార్టీల నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు