బడి ఈడూ పిల్లలను బడిలో చేర్పించాలి

Published: Wednesday January 19, 2022

కోరుట్ల, జనవరి 18 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలంలోని పైడిమడుగు, యూసుఫ్ నగర్, కోరుట్ల నందు మంగళవారం రోజున బడి ఈడు పిల్లల మరియు దివ్యాంగుల సర్వే నిర్వహించారు. ఈ సర్వే లో భాగంగా బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఈ.ఆర్.పి భాగ్యలక్ష్మి, సి.ఆర్.పి పి.గంగాధర్, టి.సత్యనారాయణ, కార్తీక్ లు పాల్గొన్నారు