ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి *నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్

Published: Monday December 05, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామంలోని 15th వార్డులోని యాదాద్రి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య  మరియు స్థానిక కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి  మరియు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్త . ఈ కార్యక్రమంలో యాదాద్రి నగర్ కాలనీ అధ్యక్షులు,కమిటి సభ్యులు  కాలనీ వాసులు మరియు నక్క శ్రీనివాస్ గౌడ్, డి. మహేందర్,సాధు శ్రీను,యాదగిరి గౌడ్,15th వార్డ్ అధ్యక్షుడు డి. శివ కుమార్,రాజు యాదవ్, 1st వార్డ్ అధ్యక్షుడు కావేరి శ్రీనివాస్,సద్దాం, లక్ష్మణ్ నాయక్, ప్రవీణ్,చంద్రయ్య,శివ,శ్రీనివాస్ రెడ్డి,రామారావు, నాగయ్య, మధు ప్రకాష్ విజయ్ ఆనంద్ రెడ్డి,ఆళ్ల క్రిష్ణా,శ్రీకాంత్,శంకర్ నాయక్, మరియు నాయకులు, కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు,