కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జనం ఆదరణ* మునుగోడులో గెలిచేది బీఆర్ఎస్ నాయకులు బర్ల జగదిష్ యదవ్*

Published: Wednesday October 19, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 18ప్రజాపాలన ప్రతినిధిప్మునుగోడు  ఉప ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ కార్యకర్తలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి బయలుదేరిన  నాయకులు ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఇబ్రహింపట్నం నుండి బీ ఆర్ఎస్ కార్యకర్తలు  ఇంటింటి ప్రచారం సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందించడం హర్షం వ్యక్తం చేశారు అని బర్ల  జగదీష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం లో   సంక్షేమ పథకాలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా దళిత బంధు కెసిఆర్ కిట్టు బతుకమ్మ పండుగ చీరల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా  కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ప్రజల ఆదరణ పొందిన నాయకుడు అని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మునుగోడు  ఎన్నికల్లో బీ ఆర్ఎస్ కారు గుర్తు జెండా ఎగురుతుందని బర్ల జగదిష్ అర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్ ముత్యాల చిన్న, జర్కోని బాలరాజ్, నాయకులు  మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల్ వెంకటరెడ్డి, నాయకులు మంకాల దాసు, ఏర్పుల చంద్రయ్య, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,