మీనవోలు గ్రామంలో అనూష ప్రధాన వేడుకకు హాజరైన డాక్టర్ కోటా రాంబాబు.....
Published: Friday January 07, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి: మండలం లోని మీనవోలు గ్రామంలో పిల్లి వెంకటేశ్వర్లు కుమార్తె అనూష ప్రధాన వేడుకకు హాజరై, నూతన వధువును ఆశీర్వదించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు గారు. అనంతరం డాక్టర్ కోటా రాంబాబు మాట్లాడుతూ పెళ్లి అనేది నూరేళ్ళ జీవితం అని, అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా, అనునిత్యం సుఖసంతోషాలతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెళ్లి పెద్దలు, గ్రామస్తులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: