యాదవ హక్కుల పోరాట సమితి నియోజకవర్గ ఇంచార్జి-రాపాక మహేందర్ యాదవ్

Published: Thursday February 18, 2021
వెల్గటుార్, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన):  ధర్మపురి నియోజకవర్గ యాదవ హక్కుల పోరాట సమితి ఇంఛార్జిగా  మండలం లోని కోటిలింగాల గ్రామానికి చెందిన రాపాక మహేందర్ యాదవ్ ను నియమిస్తూ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ బుధవారం రోజు  ఆదేశాల ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలుక భగవాన్ యాదవ్ నియమకు ఉత్తర్వులు జారీ చేసారు.ఈ సందర్భంగా రాపాక మహేందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవ హక్కుల పోరాట సమితి ఆశయాలను సంక్షేమానికి మరియు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నాపై నమ్మకం ఉంచి నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు లకు కార్యవర్గ సభ్యులకు సహకరించిన యాదవ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.