విప్పా ముత్తమ్మకు నివాళులర్పించిన డిసిసిబి చైర్మన్
Published: Thursday February 25, 2021
మధిర ఫిబ్రవరి 24 ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం ఎం బి గార్డెన్స్ లో సిద్దినేనిగూడెం సీఈఓ విప్పా శ్రీనివాసరావు గారి తల్లి విప్పా ముత్తమ్మ గారి దశ దిన కర్మలో పాల్గొని ఆమె చిత్ర పటానికి పూలువేసి నివాళులు అర్పించిన డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య గారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి గారు, మధిర ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు గారు, సిద్దినేనిగూడెం గూడెం సహకార సంఘ అధ్యక్షులు కటికల సీతా రామిరెడ్డి గారు, మీనవోలు సంఘ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, డీసీసీబీ మధిర మేనేజర్ మధులిక గారు, మీనవోలు మేనేజర్ వీరభద్రం గారు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: