పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆధార్ లింకప్ సెంటర్
Published: Wednesday February 10, 2021
ప్రజా పాలన మధిర సైదెల్లిపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ప్ సెంటర్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సైదెల్లిపురం మరియు మర్లపాడు గ్రామ ప్రజలకు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులిబండ్ల.చిట్టిబాబు గారు, గ్రామ సెక్రటరీ వెంకటకృష్ణా రెడ్డి గారు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
Share this on your social network: