జమలాపురం దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగాగురుపూజకార్యక్రమంఎర్రుపాలెం
Published: Thursday July 14, 2022
జూలై 13 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మండలం జమలాపురం గ్రామంలో బుధవారం నాడు గురు పౌర్ణమి సందర్భంగానేడు గురు పౌర్ణమి సందర్భంగా జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గురు పూజా కార్యక్రమాలు నిర్వహించి నాము .లోకానికి గీతా బోధన చేసి, జగత్ గురువు గా పూజించే శ్రీ కృష్ణ భగవాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విష్ణు సహస్ర నామ పారాయణం మరియు వ్యాస భగవాన్ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపినాము .ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపక ధర్మకర్త మరియు అర్చకులు పాల్గొన్నారు.
Share this on your social network: