*విజయవాడలో ఆర్ఆర్ఆర్ సిల్వర్ ప్యాలెస్ ప్రారంభం మధిర
Published: Tuesday December 27, 2022
డిసెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడుమధిరకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు ఆధ్వర్యంలో విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ ఆర్ ఆర్ సిల్వర్ ప్యాలెస్ ను పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త రంగా వెంకటేశ్వర్లు ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సిల్వర్ ప్యాలెస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ మేలైన వస్తువును ప్రజలకు అందిస్తూ అభివృద్ధిలో ముందుకెళ్లాలని వారు తెలిపారు. విజయవాడలోని ఎఫ్ ఎం ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్ (జై హింద్ మార్కెట్ ప్రక్కన) లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Share this on your social network: