ప్రమాదమని విన్నవించినా పట్టించుకోని విద్యుత్ సిబ్బంది అనే శీర్షికు ప్రజాపాలన ఎఫెక్ట్
Published: Thursday August 26, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ 20వ వార్డు లో ప్రమాదానికి గురైన విద్యుత్ స్తంభాన్ని తొలగించి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం ప్రజాపాలనలో వచ్చిన వార్తకు స్పందించి బుధవారం విద్యుత్ సిబ్బంది 20వ వార్డులో నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.
Share this on your social network: