బీజేపీ పార్టీకి విరాళాలు సేకరించాలని
Published: Monday June 20, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 19 ప్రజాపాలన ప్రతినిధి ఇబ్రహీంపట్నం మండలంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ మున్సిపల్, మండల అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి, దండే శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది
జూలై 3న భారత ప్రధాని నరేంద్రమోడీ భాగ్యనగరానికి వస్తున్న సందర్భంగా జన సమీకరణానికి శక్తి కేంద్ర ఇన్చార్జిల బూత్ అధ్యక్షులు నరేంద్ర మోడీ పథకాలు వివరిస్తూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సభకు అయ్యే ఖర్చు బూత్ అధ్యక్షులు నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త సభకు జరిగే ఖర్చును ఆర్థిక సాయం చేయాలని కోరడం జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా ఇంచార్జ్ బోసుపల్లి ప్రతాప్ పో రెడ్డి అర్జున్ రెడ్డి ముత్యాల భాస్కర్ జక్కా రవీందర్ రెడ్డి పెన్ను యాదగిరిరెడ్డి శ్రీకాంత్ రావుల మల్లేష్ వేణుగోపాల్ రెడ్డి,
Share this on your social network: