మిర్చి రైతులు తీసుకున్న లోన్లు గురించి కోల్డ్ స్టోరేజ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు

Published: Tuesday February 23, 2021

మధిర, ఫిబ్రవరి 22, ప్రజాపాలన: యార్డ్ చైర్మన్ శ్రీ చిత్తరు నాగేశ్వరావు గారు సమక్షంలో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంతో 2020'_2021 మార్కెట్ లో మిర్చి రైతులు తీసుకున్న లో న్లు గురించి మరియు స్టాక్ రిపోర్ట్ గురించి సమావేశం జరిగినది సమావేశంలో ప్రత్యేక శ్రేణికార్యదర్శి చౌదరి రెడ్డి మరియు గ్రేడ్ 3 కార్యదర్శి బి.లక్ష్మణ్ గారు పాల్గొన్నారు కోల్డ్ స్టోరేజ్ యూనియన్ ప్రెసిడెంట్ మంద డపు రామకృష్ణగారు వైస్ ప్రెసిడెంట్ కళ్యాణం పుల్లారావు గారు తదితరులు పాల్గొన్నారు