నేడు డయల్ బస్ డిపో మేనేజర్
Published: Tuesday June 21, 2022
వికారాబాద్ బ్యూరో జూన్ 20 ప్రజాపాలన : 21 జూన్ 2022 మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఒంటి గంట వరకు టిఎస్ఆర్టీసి వికారాబాద్ డిపో మేనేజర్ మహేష్ కుమార్ తో డయల్ యువర్ డిఎం కార్యక్రమం ఉంటుందని డిపో మేనేజర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ కి సంబందించిన సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా డిఎంకు డయల్ చేయాలని సూచించారు. డిపో మేనేజర్ ఫోన్ నంబర్ 9959226252.
Share this on your social network: