షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర అడుగడుగున నీరాజనం

Published: Wednesday June 15, 2022
పలికినప్రజలుమధిర జూన్ 14 ప్రజా పాలన ప్రతినిధి పేద నియోజకవర్గ పరిధిలో మంగళవారం నాడు చింతకాని మండలం పాతర్ల పాడు గ్రామంలో నిరుద్యోగ దీక్ష ప్రారంభించిన తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షర్మిల మద్దతుగా భారీగా తగ్గిన నిరుద్యోగ యువత వైఎస్ఆర్ అభిమానులు ఆమెతోపాదయాత్రలో పాల్గొన్న నియోజకవర్గ ఇంచార్జ్ కిషోర్ కుమార్ దొంతమాల.పాతర్లపాడులో నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్న షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ రోజు ముష్టికుంట్ల నైట్ క్యాంప్ నుండి ప్రారంభమైంది.నాగులవంచ రైల్వేకాలనీ,పాతర్లపాడులోపాదయాత్రకొనసాగనుంది.అనంతరంపాతర్లపాడులో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆమె నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు.మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ కిషోర్ కుమార్ దొంతమాల పాదయాత్రలో పాల్గొంటూ  గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను షర్మిలకు  వివరిస్తున్నాడు.ఈ కార్యక్రమంలో చింతకాని,బోనకల్ మండల నాయకులు వాకా వీరారెడ్డి,ఇరుగు జ్ఞానేశ్, మౌలాలి,సైదాబాబు,మురళి మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
2 Attachments