తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి

Published: Wednesday June 09, 2021
పరిగి,8 ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గ పరిధిలోని 18 మంది రైస్మిల్ యజమానులతో సమావేశమై తక్షణమే పదివేల ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద రావు పరిగి జెడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి దోమ జడ్పిటిసి నాగిరెడ్డి  పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి డి ఎస్ ఓ, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి సురేందర్ రైస్ మిల్లు యజమానులు పాల్గొన్నారు