పెద విద్యార్థులకు నోటుబూక్స్ పెన్నులు పెన్సిల్ పంపిణీ

Published: Saturday July 23, 2022

జన్నారం, జూలై 22, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల లాయన్స్ క్లాబ్ అదర్యంలో మురిమడుగు ఉన్నత పాఠశాల పెద విద్యార్థులకు నోటుబూక్స్, పెన్నులు, పెన్సిల్ ల్లు శుక్రవారం పంపిణీ చేయడం జరిగిందని మండల లాయన్స్ క్లాబ్ అధ్యక్షుడు మల్యాల బాబు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య బోధిస్తున్న ఉపాద్యాక్షుడు సంతోష్ స్థానిక పాఠశాలలో పదవ తరగతి మెుదటి స్థానంలో వచ్చిన విద్యార్థులకు ఐదువేల రూపాయలు బహుమానం అందజేసినారు, అదేవిధంగా మురిమడుగు ఉపసర్పంచ్ జాడి రాజేశ్వర్ స్థానిక మెుదటి స్థానం వచ్చిన విద్యార్థులకు రెండు వేల ఐదువందల రూపాయలు పారితోషికం అందజేశారు, ఈ కార్యాక్రమంలో మండల విధ్యాదికారి విజయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు టి కొమురయ్య, చైర్మన్ అనుముల రాజన్న, మండల లాయన్స్ క్లాబ్ సెక్రటరీ సైన్డ్ల మల్లేష్, ట్రెజరర్ కామెరా ప్రేమ్ సాగర్, ప సభ్యులు అంజీత్ రావు, సూదీర్ కుమార్, కమాలాకర్, భూమేష్, పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు