డా"వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మల్లు
Published: Saturday July 09, 2022
నందినివిక్రమార్క మధిర జూలై 8 ప్రజాపాలన ప్రతినిధి శుక్రవారం నాడుఎర్రుపాలెం మండలం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో తక్కెళ్ళపాడు గ్రామంలో మహానేత స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత గౌ శ్రీ మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందినివిక్రమార్క నందిని విక్రమార్క రాజశేఖరరెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆయన చేసిన పాలన గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కోనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గంటా తిరుపతమ్మ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి, మధిర నియెజవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, Intuc అధ్యక్షుడు శీలం నర్సిరెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ముంగి ఓబయ్య నాయకులు అనుమోలు వెంకటకృష్ణారావు,సామినేని హనుమంతరావు,కడియం శ్రీనివాసరావు, కంచర్ల వెంకటనర్సయ్య, షేక్ ఇస్మాయిల్,మారాబత్తుల మోహనరావు,శీలం మాధవరెడ్డి,దేవరకొండ, శ్రీను,గుడేటి బాబు,నండ్రు జనార్ధన్, సూరంశెట్టి రాజేష్,జి కమలాకర్, కార్యకర్తలు,
Attachments area
|
|
|
Share this on your social network:
Most Popular Photo Gallery
Most Popular Video Gallery
Related News
కులాలను కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తి పై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన) : చాకలి, మంగలి కులాలను కించప...
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి... ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు వినతి...
View All News ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
రావణాసుర మహారాజ్ ప్రతిమ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో,మండలంలోని వివిధ గ్రామాల్...
© prajapalana.com - All Rights Reserved | Made with by Page Perfect Tech
Privacy Policy | Contact Us | Visit Counter :