మున్సిపాలిటీ ప్రజలకు పట్టణ మండల కాంగ్రెస్ కృతజ్ఞతలు

Published: Thursday April 21, 2022
మధిర ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి సీఎల్పీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ మల్లు భట్టి విక్రమార్క  పీపుల్స్ మార్చి పాదయాత్ర సందర్భంగా మధిర పట్టణంలో కోన దని కుమార్ మిర్యాల రమణ గుప్తా రంగా హనుమంతరావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ జన సమీకరణ చేసి బాణాసంచా లతో పట్టణంలో పాదయాత్ర అ దిగ్విజయం చేసినందుకు పట్టణ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపినారు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు పట్టణ ప్రజలకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కు అభిమానులకు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు మండల అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ తదితరులు అభినందనలు తెలిపినారు