ఈజిఎస్ పనులను పరిశీలించిన అధికారులు...

Published: Friday March 11, 2022

సారంగాపూర్, మార్చి 10 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ ఒడ్డెర కాలనీ గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తి అయిన పనులను అధికారులు పరిశీలించారు. నర్సరీ కంపోస్టు షెడ్ తదితర పనులను పరిశీలించి సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లపు వెంకటేష్ ఎంపీడీవో వాసల వెంకటేశ్ టిఏ వినోద్ కుమార్ పంచాయతి రాజ్ ఏఈ భూపతి కార్యదర్శి జల తదితరులు ఉన్నారు.