శ్రద్ధాంజలి ఘటించిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
Published: Saturday December 10, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన ). మండల నాయకులు ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీకృష్ణ , అమ్మ, ఈరోజు కాలం చేశారు. అని తెలియజేయుటకు చింతిస్తు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన తాళ్లూరి పంచాక్షరయ్య , మరియు బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ , టిఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ రామారావు , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి , ఏసోబు ఆంజనేయులు, సాయిబాబా బిట్ర , మరియు గోవింద్ రెడ్డి, బుజ్జం వెంకటరామిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది.
Share this on your social network: