ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి *ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్త కురుమ మంగమ్

Published: Tuesday January 31, 2023

కాంగ్రెస్ పార్టీ అధినేత  రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నేటితో దిగ్విజయంగా పూర్తయి సందర్భంగా తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తదుపరి 21వ వార్డు పరిధిలో గల శ్రీరాం నగర్  కాలనీ లోని రాముల వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొశిక ఐలయ్య, నాయకులు కుంట గోపాల్ రెడ్డి,కాకుమాను చెన్నయ్య, భాస్కర్ రావు,గుడ్ల అర్జున్,గుండ నర్సింహ,ఎరుకలి రవి,వస్పరి రమేష్,తదితరులు పాల్గొన్నారు.