పరిశుద్ద కర్మికునికి ఘన నివాలి
Published: Wednesday February 16, 2022
వైరా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న బత్తుల సుబ్బారావు వయసు 38 పారిశుద్ధ పనిచేస్తూ తూ అనారోగ్యానికి గురైది 13.2.22న మృతి చెందడం జరిగింది ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సిపిఐ ఏ ఐ టి యు సి మండల నాయకులు బత్తుల సుబ్బారావు మృతదేహాన్ని సందర్శించి ఏఐటీయూసీ పతాకాన్ని ఆయనపై కప్పి దండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి yamala గోపాల్ రావు, అశోక్, గంజి ని పోయిన తిరుమలయ్య, రాయపూడి శ్రీను బోళ్ల శ్రీనివాసరావు, గాంధీ లాల్ రవి వి నాగమణి వేముల అంజమ్మ లచ్చయ్య కృష్ణ నాగేష్ వంశీ గజ్జల శ్రీనివాసరావు రాజేష్ ప్రసాదు మరియు మునిసిపల్ సిబ్బంది ఎంత వెళ్లి నివాళులర్పించారు
Share this on your social network: