జితేందర్ రెడ్డి, ప్రథమ వర్ధంతి కి పలువురు ప్రజాప్రతినిధుల నివాళులు అర్పించారు..

Published: Monday April 25, 2022
పాలేరు ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి : కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో కీర్తి శేషులు స్వర్గీయ కందాళ జితేందర్, ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి, మరియు ఎంపీ నామ నాగేశ్వరావు,కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాముల్ నాయక్, ఎమ్మెల్సీ తాత మధు, డి సి సి బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆర్ జె సి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు రామసహయం మాధవి రెడ్డి,మద్ది శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ నాయకుడు ఎండి.మౌలానా, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు గోపాల్, ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, శ్రీనివాసరావు, ఖమ్మం సి డి సి చైర్మన్ నెల్లూరు లీలా ప్రసాద్, తదితరులతో కలిసి స్వర్గీయ జితేందర్ రెడ్డి కి ఘనంగా నివాళులు అర్పించారు.